BREAKING NEWS
ప్రధాన వార్తలు
మైనారిటీ మహిళలకు కుట్టుమిషన్ల పంపిణీ
నల్గొండలో ఇందిరా మహిళా శక్తి పథకం కింద 56 మంది మైనారిటీ మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. స్వయం ఉపాధితో మహిళలు ఆర్థికంగా బలపడాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.
నల్గొండలో ఘనంగా దావత్-ఏ-ఇఫ్తార్ కార్యక్రమం
నల్గొండలో రంజాన్ సందర్భంగా ఏర్పాటు చేసిన దావత్-ఏ-ఇఫ్తార్ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.

















